సాంప్రదాయ క్రీడాప్రాంగణాన్ని సందర్శించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు

కాకినాడ రూరల్ మండలం, చీడీగ గ్రామంలో సంక్రాంతి సందర్బంగా జరుగుతున్న సాంప్రదాయ క్రీడాప్రాంగణాన్ని సందర్శించిన జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీకి స్వాగతం పలికిన జనసేన నాయకులు తలాటం బుజ్జి, గ్రామ సర్పంచ్ శ్రీమతి కోటిపల్లి ఉమా సతీష్, కోటిపల్లి శ్రీను. ఈ కార్యక్రమంలో తాటికాయల వీరబాబు, శిరంగు శ్రీను, తోట వేణు, గవర శ్రీరాములు, నక్క శ్రీను, మాగపు రాంబాబు, సత్య కుమార్, యేసు తదితరులు పాల్గొనటం జరిగింది.