జనసేన జెండా ఆవిష్కరణకు భూమిపూజ

మర్రిపాడు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణకు నియోజకవర్గ ఉపాధ్యక్షులు డబ్బు కొట్టు నాగరాజు యాదవ్ భూమిపూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పెంచలయ్య, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, అధికార ప్రతినిధి రమేష్, నవీన్, శీను తదితరులు పాల్గొన్నారు.