జనసేన జెండా ఆవిష్కరణకు భూమిపూజ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-17-at-5.21.36-PM-1024x1024.jpeg)
మర్రిపాడు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణకు నియోజకవర్గ ఉపాధ్యక్షులు డబ్బు కొట్టు నాగరాజు యాదవ్ భూమిపూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పెంచలయ్య, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి, అధికార ప్రతినిధి రమేష్, నవీన్, శీను తదితరులు పాల్గొన్నారు.