అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న జనసేన నాయకులు

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, మలికిపురం ఎంపిపి మేడిచర్ల సత్యవాణి రాము, రాజోలు ఎంపిటిసి దార్ల కుమారి లక్ష్మి, రాజోలు జనసేన నాయకులు గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, తాడి మోహన్, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు.