జనసేనపార్టీ క్రియాశీల వీరమహిళకు ప్రమాదభీమా చెక్కు అందజేసిన మాకినీడి

తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం జనసేన క్రియాశీలక వీరమహిళ కుమారి పిల్లా రమ్యజ్యోతి రోడ్ల కాంపెయిన్ సమయంలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు వారికి పార్టీ తరుపున వారికి వర్తించే మెడికల్ ఇన్సూరెన్స్ చెక్కును(18,798/-) నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి వారి సోదరులు కందరాడ ఎంపీటీసీ సునీత(దినేష్) కు అందజేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గ మండలాల అధ్యక్షులు పట్టా శివ, అమరాది వల్లీ రామకృష్ణ, మరియు సెమ్మింగి శివ, పిల్లా శివ,గోపు సురేష్, అడపా శివరామకృష్ణ, కొండపల్లి శివ, పుణ్యమూర్తుల సూర్యనారాయణ, యాండ్రాపు శ్రీనివాస్, దొడ్డి దుర్గాప్రసాద్, మేళం బాబీ, కందా సోమరాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు.