నేతాజీకి నివాళులర్పించిన కాకినాడ జనసేన

కాకినాడ, మహనీయులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా జనసేన కాకినాడ సిటీ ఇన్ఛార్జ్, పిఏసి సభ్యులు ముత్తా శశిధర్ ఆధ్యర్యంలో సిటీ జనసేన పార్టీ ఆఫీసులో నేతాజీ చిత్ర పటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ర్ట, జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.