పెద్దమరివీడు గ్రామంలో ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న శ్రీమతి రేఖ గౌడ్

ఎమ్మిగనూరు నియోజకవర్గం, గోనెగండ్ల మండల పరిధిలోని పెద్దమరివీడు గ్రామంలో జరిగిన దస్తగిరి స్వామి ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న జనసేనపార్టీ రాష్ట్ర మహిళ సాధికారిక ఛైర్మెన్ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి రేఖగౌడ్. కర్నూలు జిల్లా నాయకులు పవన్ కుమార్ వారిని భారి ఆహ్వానంతో స్వాగతించి దర్శనం చేయించిన గ్రామ జనసేన కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గానిగ బాషా, ఖాసీం సాహెబ్, పెద్దమరివీడు గ్రామ జనసేన నాయకులు విజయ్, విక్రమ్, నరసింహులు, రాజేష్, జనసైనికులు పాల్గొన్నారు.