కలిచర్ల గ్రామంలో టిడిపి నుండి జనసేనలో భారీగా చేరికలు

చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం, పెద్దమండ్యం మండలం, కలిచర్ల గ్రామంలో టిడిపి నుండి జనసేనలో భారీగా చేరికలు జరిగాయి. సీనియర్ నాయకుడు ఆర్.భీమయ్య(రెక్కలకొండపల్లి), ఆర్.దివాకర్(గాజులపల్లి), కె.కొండయ్య(గౌనివారిపల్లి), కె.హరికృష్ణ(భతినిగారిపల్లి), కె.ప్రవీణ్ కుమార్(కలిచెర్ల), పి.వెంకటేష్(కలిచెర్ల), ఎం.రాజేష్(గౌనివారిపల్లి)లు టీడీపీ నుండి జనసేనలోకి చేరటం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పెద్దమండ్యం మండల అధ్యక్షుడు శంకర్, ధనాంజనేయ, వినోద్, హరిలు పాల్గొనటం జరిగింది.