రైతులకు ఎరువులు తక్షణమే అందించాలని జనసేన డిమాండ్
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-02-at-1.45.11-PM-1024x1024.jpeg)
కాకినాడ, జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ పిలుపు మేరకు కాకినాడ రూరల్ మండలం రేపురు గ్రామం రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు ఎరువులు తక్షణమే అందించి రైతులను ఆదుకోవాలని జనసేన ఆధ్వర్యంలో నిరసన తెలపటం జరిగింది. ఈ సందర్బంగా రైతు భరోసా కేంద్రం వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్న కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్, స్థానిక గ్రామ కమిటీ అధ్యక్షులు నక్క శ్రీనివాస్, సీనియర్ నాయకులు ముమ్మిడి బుజ్జి, పట్టాభి, దామలంక బురయ్య, ప్రసాద్ తదితరులు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-02-at-1.45.09-PM-1024x462.jpeg)