పెద్దమండ్యం మండలంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

చిత్తూరు జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం, పెద్దమండ్యం మండలంలో జనసేన పార్టీలోకి భారీగా చేరికలు. వైసీపీ, టీడీపీ నుంచి కోటశ్రీధర్ (పాపేపల్లి), ముత్యాల హరీష్(కొత్తపల్లి), ముత్యాల హరి(కొత్తపల్లి), రంగాని చంద్రమోహన్ (దిగువపల్లి), సింగిరి విశ్వనాధ(దిగువపల్లి), పరికిధోన నాగార్జున(దిగువపల్లి) లకు జనసేన మండల అధ్యక్షుడు శంకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ధనాంజనేయ, హారి, చరణ్, వేణుగోపాల్, శరత్ పాల్గొన్నారు.