శ్రీ వల్లభగణపతి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో జనసేన నాయకులు

ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వల్లభగణపతి దేవస్థానం నందు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్సులు చనమల చంద్ర శేఖర్, గవర లక్ష్మీ, యెరుబండి రాము, చవాకులు నాని, జిమ్ అనిల్, ఓగిరాల రాజేష్ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.