పెండింగ్ లో ఉన్న పింఛన్లను అందేలాజేసిన రాజోలు జనసేన వైస్ ఎంపీపీ
రాజోలు, గత మరియు ప్రస్థుత ప్రభుత్వాల అధికారుల, ప్రజా ప్రతినిధుల ఆదరణకు నోచుకోని ఆర్హులైన పెంక్షన్ దారులు, వారి బాధను, ఆవేదనను గుర్తించి నేను ఉన్నానని దైర్యాన్ని ఇచ్చి వారికి న్యాయం చేయాలని పట్టుదలతో శ్రమించి ప్రభుత్వ వైద్యులను సంప్రదించి జిల్లా స్థాయి అధికారుల ద్వారా లబ్ది దారులకు ప్రభుత్వము నుండి రావాల్సిన పింఛన్లను సకాలంలో వచ్చేలా కృషి చేసి, అర్హులైన వారికి పింఛన్ల అందజేసిన రాజోలు జనసేన పార్టీ వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-08-at-6.41.30-PM-1024x1024.jpeg)