మదనపల్లె జిల్లా సాధనే లక్ష్యంగా జలదీక్ష

మదనపల్లె లి చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో జలదీక్ష చేపట్టిన మదనపల్లె జిల్లా సాధన జెఏసి మరియు జనసేన పార్టీ చిత్తూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం రాయల్, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, చిత్తూర్ జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ అమరనారాయణ, జిల్లా కార్యదర్శి సనాఉల్లా, మదనపల్లె టౌన్ కార్యదర్శి కొల్మి ప్రసాద్, నగరాజ్, పవన్, నవీన్, జగదిశ రాజేష్ లు. మదనపల్లె జిల్లా సాధనే లక్ష్యంగా నిరసనలో భాగంగా జలదీక్ష చేపట్టామని నాయకులు తెలిపారు.