కోసువారిపల్లిలో జనసేన జెండా ఆవిష్కరణ

తంబళ్ళపల్లి మండలం, కోసువారిపల్లిలో జనసైనికుడు పవన్ రెడ్డి మరియు మండల జనసేన అధ్యక్షుడు కరుణాకర్ ల ఆధ్వర్యంలో జరిగిన జనసేన జెండా ఆవిష్కరణ పండుగ. జనసేన ఎంపిటిసి అమర కార్తికేయ,జిల్లా కార్యదర్శి గజ్జల రెడ్డప్ప, పెడ్డమంద్యం మండల అధ్యక్షుడు శంకర, మొలకలచేరువు మండల అధ్యక్షుడు సాయినాథ, కురబలకోట మండల అధ్యక్షుడు మనోజ్, మదనపల్లి మండల అధ్యక్షుడు బాబు, పిటిఎం మండల అధ్యక్షుడు శంకర, రాష్ట్ర చేనేత కార్యదర్శి సురేంద్ర, తోట కళ్యాణ్, జగదీష్, వీరమహిళ కుమారి పద్మావతి పెద్దయెత్తున జనసైనికులు బైక్ ర్యాలీ నిర్వహించి జయ జయ ధ్వానాలు చేశారు.