మత్స్యకార అభ్యున్నత యాత్రలో పాల్గొన్న అమలాపురం జనసేన

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ముమ్మిడివరం ఇంఛార్జి పితాని బాలకృష్ణ అధ్వర్యంలో చొల్లంగిలో జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మత్స్యకార అభ్యున్నత యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న అమలాపురం నియోజకవర్గ నాయకులు డి.ఎం.ఆర్ శేఖర్, లింగోలు పండు, నాయకులు యాళ్ళ నాగ సతీష్, మునిసిపల్ ప్రతిపక్ష నాయకులు ఏడిద శ్రీను, నల్లా వెంకటేశ్వరరావు, వాకపల్లి శ్రీను, తిక్క సరస్వతి, కుమార్, సాధనాల మురళీ మరియు జనసైనికులు పాల్గొన్నారు.