వీరజవానులకు నివాళులు అర్పించిన భీమిలి జనసేన
భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆద్వర్యంలో కాశ్మీర్ పుల్వామా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో అమరులైన వీరజవానులను స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతికలగాలని నివాళులు అర్పించడం జరిగింది.
భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఆద్వర్యంలో కాశ్మీర్ పుల్వామా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో అమరులైన వీరజవానులను స్మరించుకుంటూ వారి ఆత్మకి శాంతికలగాలని నివాళులు అర్పించడం జరిగింది.