జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభను జయప్రదం చేయండి: జనసేన నేత ఆకుల బుజ్జి
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో, ఫిబ్రవరి 20, ఆదివారం నాడు జరిగే మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ సభలో లక్షలాది మంది జనసైనికులు పాల్గొని, సభను జయప్రదం చేయాలని, జనసేన పార్టీని బలోపేతం చేయాలని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం జనసైనికుడు ఆకుల బుజ్జి కోరారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-18-at-3.24.28-PM-1024x853.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-18-at-3.24.29-PM-917x1024.jpeg)