మంచినీళ్ల బోరు రిపేర్ చేయించిన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు గంగవరం గ్రామం పి ధనరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. చాలా రోజుల నుండి మంచినీళ్ల బోరు మూత పడిందని.. 64 వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి కి ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందిస్తూ.. 24గంటల్లో సమస్య పరిష్కరించారు. స్థానిక మహిళలు ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమంలో ధనరాజు గారు, దేవుడు, శివ, జనసేన పార్టీ విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి చోడిపిల్లి ముసలయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.