వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జనసేన నాయకులు
తుని నియోజకవర్గం మర్లపాడు గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా పాల్గొన్న వంగవీటి రాధా, జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ,జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అద్యక్షులు కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో సంగీశెట్టి అశోక్, గెడ్డం బుజ్జి, మరియు జిల్లా నాయుకులు, యువత, మర్లపాడు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-23-at-7.07.50-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-23-at-7.38.52-PM-1024x768.jpeg)