జర్నలిస్టు మిత్రులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన మార్కాపురం జనసేన
మార్కాపురం జిల్లా కోసం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టు మిత్రులు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్ చార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, జానకి రామ్, ఫణి, వెంకట్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-25-at-9.26.00-PM-1024x610.jpeg)