మహాశివరాత్రి వేడుకల్లో కందుల దుర్గేష్

తూర్పుగోదావరి జిల్లా, మహా శివరాత్రి సందర్భంగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ కడియపులంక ఆంజనేయ స్వామిని, శివాలయాన్ని దర్శించుకుని అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.