మదనపల్లి జిల్లా చేయాలని ఆర్డీవో కి వినతిపత్రం
మదనపల్లి జిల్లా చేయాలని గత రెండు సంవత్సరాలుగా మదనపల్లి జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పలురకాల నిరసన కార్యక్రమంలో భాగంగా గురువారం రాయచోటి జిల్లా చేయడాన్ని అభ్యంతరం తెలుపుతూ అన్ని పార్టీల తరఫున వినతి పత్రాన్ని ఆర్డీవో కి అందజేస్తూ అదేవిధంగా మదనపల్లి జిల్లా చేయాలని బిఎస్పి ఉపాధ్యక్షులు బందెల గౌతం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు రెండవ రోజు జనసేన తరపున మద్దతు పలికిన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి అనిత, మదనపల్లి జిల్లా నాయకులు పురుషోత్తం, సుబ్రహ్మణ్యం, కృష్ణ మూర్తి.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-03-at-4.10.42-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-03-at-4.10.46-PM-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-03-at-4.10.47-PM-1024x536.jpeg)