రోడ్డుప్రమాద బాధితులకు ఆర్ధికసాయమందించిన కోరుమిల్లి జనసైనికులు

మండపేట, కపిలేశ్వరపురం మండలం కొరుమీల్లి గ్రామములో వారం రోజుల క్రితం కొత్తగా పెళ్లయిన నూతన వధువు, వరుడు బండి మీద వెళ్తుండగా కోటిపల్లి సమీపంలో రోడ్డుప్రమాదం సంభవించింది, అందులో నూతన వరునికి తీవ్ర గాయాలయ్యాయి, కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఎస్సి సామాజిక వర్గానికి చెందిన వారికి, కొరుమిల్లి జనసైనకులు 20 వేల రూపాయ ఆర్ధిక సహాయం అందజేయడం జరిగింది.