అమరావతి పరిరక్షణ సమితి నాయకులతో జనసేన సమావేశం
అమరావతి రైతులకు మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శనివారం తిరుపతి పట్టణ ప్రెస్ క్లబ్ లో అమరావతి పరిరక్షణ సమితి నాయకులతో జనసేన నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పీఏసీ సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్, తిరుపతి ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్, ఆకేపాటి సుభాషిణి మరియు రాష్ట్ర జిల్లా కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-05-at-9.10.12-PM.jpeg)