జీడిగుప్ప పంచాయతీలో జోరుగా కొనసాగుతున్న క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం
రంపచోడవరం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన క్రియాశీలక సభ్యత్వం ముమ్మరంగా కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో మండలం జీడిగుప్ప పంచాయతీ నుండి క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ, ఉపాధ్యక్షులు కనుగల శ్రీనివాసరెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-08-at-4.38.35-PM-1-1024x744.jpeg)