500 జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు పూర్తిచేసిన గర్భాన
పాలకొండ నియోజకవర్గంలో అత్యధికంగా 500 జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు పూర్తి చేసినటువంటి పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబుకి శ్రీకాకుళం జిల్లా మరియు వీరఘట్టం, పాలకొండ, భామిని, సీతంపేట మండలాల జనసైనికులు తరుపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-09-at-7.54.50-PM-1024x1024.jpeg)