సాంస్కృతిక బృందాల రిహార్సల్స్
ఇప్పటం సభా ప్రాంగణం వద్ద సాంస్కృతిక కార్యక్రమాల బృంద సభ్యుల సన్నద్దతను పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రాంగణానికి వచ్చిన ఇప్పటం గ్రామస్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఒక రోజు ముందుగానే సభా ప్రాంగణానికి చేరుకున్న జనసైనికులతో సెల్ఫీ లు దిగి వారిని ఉత్సాహపరిచారు. అక్కడి ఏర్పాట్లు చూసి సంతృప్తి వ్యక్తం చేశారు.
![Avatar](https://janasenanewssletter1.blob.core.windows.net/images/d4728269-c650-478f-b5aa-17d051f86ca4.jpeg)