జనసైనికులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన కదిరి శ్రీకాంత్ రెడ్డి

మార్చి 14 న మంగళగిరిలోని ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభకు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి. శ్రీకాంత్ రెడ్డి బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దాదాపుగా 200 మంది జనసైనికులు తరలి వెళ్ళినారు.