మల్లు స్వరాజ్యం మృతి పట్ల మేకల సతీష్ రెడ్డి దిగ్భ్రాంతి

నల్గొండ, తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, సిపిఎం సీనియర్ నాయకురాలు, మాజి ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మృతి పట్ల జనసేన పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంఛార్జి మేకల సతీష్ రెడ్డి సంతాపం ప్రకటించారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటానికి ఆమె ఒక ఐకాన్ లాంటి వారని అభివర్ణించారు.