49 వ వార్డు క్వారీ సమస్య పై వార్డ్ లో పర్యటించిన జనసేన
రాజమండ్రి, 49 వ వార్డు క్వారీ సమస్య పై వార్డ్ లో పర్యటించిన సిటీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, వార్డు నాయకులు, రాజమండ్రి సిటీ కమిటీ సభ్యులు, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-21-at-15.58.13-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-21-at-15.58.14-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-21-at-15.58.14-1024x768.jpeg)