పాతపట్నం నియోజకవర్గం సమస్యల్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన గేదెల చైతన్య
పాతపట్నం నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ 5 వార్డులు కైవసం చేసుకున్న మదనాపురం పంచాయితీలో ప్రజలకు అనేక ఇబ్బందులు సృష్టిస్తున్న అధికార పార్టీ ఆగడాలు.. అలాగే మెలియాపుట్టి గిరిజనుల సమస్య, త్రాగు నీరు సమస్య మరిన్ని సమస్యలను.. పాతపట్నం జనసేన పార్టీ ఇంచార్జీ గేదెల చైతన్య జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వివరించడం జరిగింది. ఈ సమస్యల పై సానుకూలంగా స్పందించిన కలెక్టర్ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-21-at-5.41.43-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-21-at-5.41.44-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-21-at-5.41.44-PM-1.jpeg)