స్పూర్తి అనాధాశ్రమంలో అల్పాహారం ఏర్ఫాటు చేసిన జనసేన వీరమహిళ
గాజువాక, జనసేన వీరమహిళ సగుబిండి వెంకట లక్ష్మి కుమారుని జన్మదిన వేడుకలలో భాగంగా బుధవారం పాత గాజువాకలోని స్పూర్తి అనాధాశ్రమంలో 80 మంది అనాధ పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-24-at-18.38.14-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-24-at-18.38.28-473x1024.jpeg)
గాజువాక, జనసేన వీరమహిళ సగుబిండి వెంకట లక్ష్మి కుమారుని జన్మదిన వేడుకలలో భాగంగా బుధవారం పాత గాజువాకలోని స్పూర్తి అనాధాశ్రమంలో 80 మంది అనాధ పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.