స్పూర్తి అనాధాశ్రమంలో అల్పాహారం ఏర్ఫాటు చేసిన జనసేన వీరమహిళ

గాజువాక, జనసేన వీరమహిళ సగుబిండి వెంకట లక్ష్మి కుమారుని జన్మదిన వేడుకలలో భాగంగా బుధవారం పాత గాజువాకలోని స్పూర్తి అనాధాశ్రమంలో 80 మంది అనాధ పిల్లలకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది.