జనంలోకి వెళ్ళండి, వారి సమస్యలను పరిష్కరించండి: నలిశెట్టి శ్రీధర్
జనసేన ఆత్మకూర్ నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు జనంలోకి వెళ్ళండి, వారి సమస్యలను పరిష్కరించండి అనే ఆయన ఆదేశాలు మేరకు ఆదివారం ఓ మారుమూల గ్రామానికి వెళ్లగా.. గ్రామంలో ఓ మహిళ ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించడం జరిగింది.. ఆమె తన సమస్య ని వివరించగా.. ఈ విషయాన్ని ఇంచార్జ్ కు తెలియ చేసి ఆమె కి న్యాయం చేస్తాం అని పార్టీ నాయకులు శ్రీనివాస్ భరత్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్ ముదిరాజ్, పవన్ గౌడ్, రవి వర్మ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-27-at-5.24.46-PM-1024x473.jpeg)