కరెంటు కోతలకు కొవ్వొత్తులతో నిరసన
పాలకొండ, వీరఘట్టం ప్రతి రోజు రాత్రి 9 అయ్యే సరికి కరెంటు తియ్యడం వలన ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వీరఘట్టం మండలం బొడ్లపాడు గ్రామంలో జనసేన జానీ మరియు గ్రామ ప్రజలు హోమ్ వర్క్ చెయ్యడానికి స్కూల్ విద్యార్ధినివిద్యార్ధులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారని కొవ్వొత్తులతో నిరసన తెలియచేయడం జరిగింది. జగనన్న కరెంట్ కోత కొత్త పధకం పెట్టారా ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదియ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయ్కులు మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-28-at-14.18.27-1024x576.jpeg)