రాజోలులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు
రాజోలు నియోజకవర్గంలో సఖినేటిపల్లి గ్రామంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల్లో చిరు సేవాసమితి వారు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మరియు సఖినేటిపల్లి గ్రామము లో జనసైనికులు మరియు నాయకులు మూడు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకర్ ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు పితాని బాలకృష్ణ, జనసేన పార్టీ అమలాపురం పార్లమెంటరి ఇంచార్జ్ డి.ఎం.ఆర్ శెఖర్, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-28-at-08.48.10-1024x462.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-28-at-08.48.10-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-28-at-08.47.20-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-28-at-08.47.20-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-28-at-08.47.19-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-28-at-08.47.19-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-28-at-08.47.18-1024x768.jpeg)