వీరమహిళల నిరసనకు స్పందించిన ఓ.ఎన్.జి.సి
రాజోలు, కేశవదాసుపాలెం గ్రామంలో రోడ్లపై వినూత్న రీతిలో పడవ ప్రయాణంతో నిరసన తెలిపిన విషయం మీకు అందరికీ గుర్తుండే ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆ రోడ్డు ఓ.ఎన్.జి.సి వారి సహకారంతో తారు రోడ్డు నిర్మిచడం జరిగింది. ఓ.ఎన్.జి.సి వారు సత్వరమే తారు రోడ్డు వేయించినందుకు జనసేన వీర మహిళలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-30-at-7.26.24-PM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-30-at-7.26.25-PM-1024x461.jpeg)