విద్యుత్ చార్జిలు తగ్గించాలని పశ్చిమగోదావరి జనసేన నిరసన
పశ్చిమగోదావరి, ఏలూరు, జనసేన పార్టీ ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షలు కొటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో వైఎస్సార్ ప్రభుత్వం వారు పెంచిన విద్యుత్ ఛార్జిలకు నిరసనగా ఏలూరు కలక్టరేట్ ను ముట్టడించి జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందించిన పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ ఇంచార్జ్ లు మరియు జిల్లా జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-4.23.26-PM-1024x484.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-4.23.25-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-4.23.23-PM-1024x768.jpeg)