పెంచిన కరెంట్ చార్జీలను తగ్గించాలని పుంగనూరు జనసేన నిరసన
చిత్తూరు జిల్లా, పుంగనూరు, పెంచిన కరెంట్ చార్జీలను తగించాలని కలెక్టర్ కి మెమొరాండం కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పగడాల రమణ ఆధ్వర్యంలో పుంగనూరు జనసేన కార్యకర్తలు విరూపాక్ష, నరేష్ రాయల్, చైతన్య రాయల్, చంద్ర, హరి నాయక్, వెంకటరమణ పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-1.04.29-PM-1-1024x459.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-1.47.10-PM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-12.41.00-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-7.56.28-PM-770x1024.jpeg)