శ్రీకృష్ణుడి ఆలయానికి 10,000 రూపాయలు విరాళంగా ప్రకటించిన గుమ్మడి శ్రీరామ్
మాడుగుల నియోజకవర్గం దేవరపల్లి మండలం సీతంపేట గ్రామం లో నూతనంగా నిర్మించబడుతున్న శ్రీకృష్ణుడి ఆలయానికి 10000 రూపాయలు విరాళంగా ప్రకటించిన మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు గుమ్మడి శ్రీరామ్. ఈ సందర్భంగా ఆ గ్రామ జనసైనికులు గుమ్మడి శ్రీరామ్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-01-at-10.34.38-PM-1024x472.jpeg)