జార్జిపేట గ్రామ సర్పంచ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు
ముమ్మిడివరం, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన తాళ్ళరేవు మండలం జార్జిపేట గ్రామ సర్పంచ్ శ్రీమతి కోలా సత్యదేవి కుటుంబ సభ్యులను ఓదార్చిన జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ రాష్ట్ర, జనసేనపార్టీ పిఏసి సభ్యులు పితాని బాలకృష్ణ, మరియు పెద్దాపురం ఇంఛార్జి తుమ్మల బాబు, మండల అధ్యక్షలు అత్తిలి బాబురావు, మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-06-at-6.05.56-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-06-at-6.05.57-PM-1024x768.jpeg)