ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి జనసేన అండగా ఉంటుందని నిరూపించిన జనసైనికుడు
కోనసీమ జిల్లా, అమలాపురం ఇప్పటివరకు 30 మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం అందించిన జనసైనికుడు నిమ్మకాయల దుర్గా ప్రసాద్ ఎక్కడ కష్టం ఉంటే అక్కడ జనసేన ఉంటుంది అన్నది ఎంత నిజమో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని నిరూపించిన జనసైనికుడు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-07-at-5.25.48-PM-1-1024x461.jpeg)