మాల మహానాడు అధ్యక్షులు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
విజయవాడ, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ గారి 131 వ జయంతి సందర్భంగా విజయవాడ మాల మహానాడు అధ్యక్షులు బండి బాలయోగి ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప నగర్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కృష్ణ పెన్నా కమిటీ సభ్యురాలు రావి సౌజన్య, 8వ డివిజన్ అధ్యక్షులు మట్టా వివేక్ కుమార్, 16వ డివిజన్ అధ్యక్షులు చందు శివరామకృష్ణ, 10వ డివిజన్ అధ్యక్షులు పార్ష శ్రీనాద్ మరియు వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-15-at-12.07.45-AM.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-15-at-12.07.43-AM.jpeg)