శ్రీ కోదండరామ స్వామి వారి విగ్రహ పునః ప్రతిష్టకు జనసేన

నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి వారి విగ్రహ పునః ప్రతిష్ట కు విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య మరియు జనసైనికులు.