కళ్యాణం శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన రెడ్డి అప్పలనాయుడు

ఏప్రిల్ 23 వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్ర సందర్భంగా కార్యక్రమం ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ఏలూరు విచ్చేసిన రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాస్ (కేకే) ను జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి మరియు ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.