జనసేనాని స్పూర్తితో విడివాడ రామచంద్ర రావు లక్ష విరాళం

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తలపెట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు సంఘీభావంగా.. పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి విడివాడ రామచంద్ర రావు తన వంతు సహాయంగా ఒక లక్ష రూపాయల చెక్కును పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు సమక్షంలో స్టేట్ జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు అందజేయడం జరిగినది.