జనసేన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం

విజయనగరం జిల్లా, గరివిడి మండలం, కోనూరులో జనసేన కార్యకర్త జి. దుర్గా ప్రసాద్ ఇటీవల హార్ట్ ఎటాక్ తో మరణించడం జరిగింది, దుర్గా ప్రసాద్ కుటుంబాన్ని ఆదుకొనేందుకు గాను.. నాలుగు మండలాల జనసేన నాయకులు మరియు కార్యకర్తలు కలసి 60000 వేల రూపాయలు వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేష్, నాయుడు, బి. రామకృష్ణ ఆర్.రామకృష్ణ, దేముడు, రాము నాయుడు, మధు, బాషా, సోంబాబు,యేసు, గణేష్, వినోద్, సూర్యనారాయణ, సూర్యనారాయణ సంతోష్, రమేష్, మధు, భాష, గొల్ల, శ్రీరామ్, పీ.టి.ఆర్ నాయుడు, మహా న్యూస్ మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు.