వంగవీటి రాధాకృష్ణ ని మర్యాదపూర్వకంగా కలిసిన పితాని
ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ బాలకృష్ణ వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ ని పాండిచేరి యానం గెస్ట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువా మరియు పూలమాలతో సత్కరించడం జరిగింది. వీరి వెంట జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, రాష్ట్ర జనసేన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జక్కంశెట్టి బాలకృష్ణ అలియాస్ పండు మరియు కడలి వెంకటేశ్వరరావు ఉన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-01-at-9.06.06-AM-1024x473.jpeg)