జనసేనాని స్పూర్తితో కొఠారు ఆదిశేషు 2 లక్షల విరాళం

జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రకు మద్దతుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో జనసేన పార్టీకి దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు 2 లక్షల రూపాయల చెక్ ను జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి సమక్షంలో పి.ఎ.సి. ఛీఫ్ నాదెండ్ల మనోహర్ ను చింతలపూడిలో కలిసి అందజేయడం జరిగింది.