జనసేనాని స్పూర్తితో కొఠారు ఆదిశేషు 2 లక్షల విరాళం
జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రకు మద్దతుగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తి తో జనసేన పార్టీకి దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు 2 లక్షల రూపాయల చెక్ ను జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి సమక్షంలో పి.ఎ.సి. ఛీఫ్ నాదెండ్ల మనోహర్ ను చింతలపూడిలో కలిసి అందజేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/278628562_1900957530303513_497691498091720351_n-1024x778.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-02-at-3.28.22-PM-661x1024.jpeg)