వంగ వీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పితాని
మామిడికుదురు మండలం, బి దొడ్డవరం గ్రామములో సోమవారం దివంగత నేత శ్రీ వంగ వీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-02-at-5.15.12-PM-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-02-at-5.15.13-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-02-at-5.15.13-PM-1-1024x473.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-02-at-5.15.13-PM-2-1024x473.jpeg)