వంగ వీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న పితాని

మామిడికుదురు మండలం, బి దొడ్డవరం గ్రామములో సోమవారం దివంగత నేత శ్రీ వంగ వీటి మోహన రంగా విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొన్నారు.