కిరణ్ కణితిని మర్యాదపూర్వకంగా కలిసిన జగన్నాధపురం జనసైనికులు
టెక్కలి, కోటబొమ్మలి మండలం నీలంపేట పంచాయతీ జగన్నాధపురం జనసైనికులు లోకనాధం, చిరంజీవి, కరుణ్ కుమార్, నీల కృష్ణ లను గురువారం పార్టీ ఆఫీసులో టెక్కలి నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ కణితిని కలవడం జరిగినది. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-05-at-1.07.21-PM-1024x768.jpeg)