టీం పిడికిలి పోస్టర్ ను ఆవిష్కరిఇంచిన నిడదవోలు జనసేన

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండలంలో టీం పిడికిలి వారు జనసేన అధినేత చేస్తున్న రైతు భరోసా యాత్ర కౌలు రైతులకు సహాయం అందించే కార్యక్రమం గురించి ప్రచారం చేసే పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యవర్గ సభ్యులు తులా చినబాబు, ఉలుసు సౌజన్య, పాలా వీరాస్వామి, కాకర్ల నాని, మండల అధ్యక్షలు పోలిరెడ్డి వెంకటరత్నం, టౌన్ నాయకులు రంగ రమేష్, పూర్ణ, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు సత్తిబాబు, మూర్తి, టీమ్ పిడికిలి సభ్యులు రామకృష్ణ, రఫీ, రాజా, శివ సాయి, షణ్ముఖ్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.